మార్చి 1న ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ఆయనకు నల్ల ఫ్లెక్సీలతో నిరసనలు తెలుపుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, హుద్ హుద్ రిలీఫ్ ఫండ్స్, కేకే లైన్తో కూడిన రైల్వేజోన్ కేటాయించాలంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు తొలగించారు.