HOME » VIDEOS » National

Video: ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించిన జగన్

ఆంధ్రప్రదేశ్19:58 PM October 17, 2019

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ‘వైఎస్ఆర్‌ నవోదయం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

webtech_news18

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ‘వైఎస్ఆర్‌ నవోదయం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

Top Stories