HOME » VIDEOS » National

Video : విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన సీఎం వైఎస్ జగన్..

ఆంధ్రప్రదేశ్14:28 PM February 03, 2020

విశాఖపట్నం శారదా పీఠంలో జరిగిన వార్షికోత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన వివిధ పూజా కార్యక్రమాలకు ఆయన స్వయంగా హాజరయ్యారు. గోమాత, జమ్మి చెట్టు లకు ఆయన పూజలు చేశారు. ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు ధరించి సంప్రదాయబద్దంగా పాల్గొన్నారు.

webtech_news18

విశాఖపట్నం శారదా పీఠంలో జరిగిన వార్షికోత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన వివిధ పూజా కార్యక్రమాలకు ఆయన స్వయంగా హాజరయ్యారు. గోమాత, జమ్మి చెట్టు లకు ఆయన పూజలు చేశారు. ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు ధరించి సంప్రదాయబద్దంగా పాల్గొన్నారు.

Top Stories