HOME » VIDEOS » National

Video : చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రపై చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి సెటైర్..

ఆంధ్రప్రదేశ్17:47 PM February 26, 2020

ప్రజా చైతన్య యాత్రలకు స్పందన రాకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నడని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చేసేది ప్రజా చైతన్య యాత్ర కాదని పచ్చి బూతుల యాత్ర అని విమర్శించారు. మద్యాన్ని ప్రోత్సహించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.

webtech_news18

ప్రజా చైతన్య యాత్రలకు స్పందన రాకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నడని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చేసేది ప్రజా చైతన్య యాత్ర కాదని పచ్చి బూతుల యాత్ర అని విమర్శించారు. మద్యాన్ని ప్రోత్సహించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.

Top Stories