లోక్ సభ ఫలితాల వేళా..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పూజలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు రావాలని ప్రార్థించారు.