HOME » VIDEOS » National

Video : కుప్పకూలిన మిగ్ 21 విమానం.. ఇద్దరు పైలట్లు క్షేమం

ఇండియా న్యూస్20:57 PM September 25, 2019

భారత వాయేసేనకు చెందిన మరో మిగ్ 21 విమానం కుప్పకూలింది. బుధవారం ఉదయం మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పంట పొలాల్లో ఒక్కసారిగా మిగ్ విమానం కూలిపోయింది.  అయితే ఈ ప్రమాదంలో ఫైలట్, కెప్టెన్, స్క్వాడ్రన్ లీడర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. విమానం కూలిపోగానే పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది.  దీంతో విమానయాన అధికారులు, అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారని అధికారులు తెలిపారు. మిగ్ 21 కూలిపోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

webtech_news18

భారత వాయేసేనకు చెందిన మరో మిగ్ 21 విమానం కుప్పకూలింది. బుధవారం ఉదయం మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పంట పొలాల్లో ఒక్కసారిగా మిగ్ విమానం కూలిపోయింది.  అయితే ఈ ప్రమాదంలో ఫైలట్, కెప్టెన్, స్క్వాడ్రన్ లీడర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. విమానం కూలిపోగానే పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది.  దీంతో విమానయాన అధికారులు, అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారని అధికారులు తెలిపారు. మిగ్ 21 కూలిపోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Top Stories