ముంబైలో అంబానీ ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకుంది. పెడ్డార్ రోడ్డులోని విల్లా థెరిసా హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ముఖేశ్ అంబానీ, నీతా, ఈషా, ఆకాశ్, అనంత్ ఓటువేశారు.