HOME » VIDEOS » National

Andhra Pradesh : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024 నుంచి సీబీఎస్సీ విధానం.. ప్ర‌త్యేక‌త‌లు ఏంటీ?

రాష్ట్ర వ్యాప్తంగా 2024 నాటిక‌ల్లా అన్ని పాఠ‌శాల‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుబంధాన్ని పొందడానికి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో స్టేట్ సెల‌బ‌స్‌, సీబీఎస్‌సీ సెల‌బ‌స్ విధానం గురించి తెలుసుకోండి.

webtech_news18

రాష్ట్ర వ్యాప్తంగా 2024 నాటిక‌ల్లా అన్ని పాఠ‌శాల‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుబంధాన్ని పొందడానికి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో స్టేట్ సెల‌బ‌స్‌, సీబీఎస్‌సీ సెల‌బ‌స్ విధానం గురించి తెలుసుకోండి.

Top Stories