ఇండియన్ ఆర్మీ నిన్న పాకిస్తాన్కు చెందిన మూడు మోర్టార్ షెల్స్ను నాశనం చేసింది. జమ్ము కాశ్మీర్లోని పూంచ్ జిల్లా.. కార్మారా గ్రామంలో ఈ మోర్టార్ షెల్స్ను గుర్తించిన ఆర్మీ విజయవంతంగా వాటిని నిర్వీర్యం చేసింది.