ఒడిశాలో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. కాములు బేతి, మల్కన్ గిరి కమిటీ సెక్రటరీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి తలపై రూ.5 లక్షల రివార్డ్ ఉంది. సాధారణ జీవితం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు మావోయిస్టులు తెలిపారు.