Minster Roja: బైబై జగన్ అన్నది తమ నీనాదమంటోంది తెలుగుదేశం పార్టీ.. అదే నినాదంతో జనంలోకి వెళ్తోంది. అయితే ఇఫ్పుడు అధికార పార్టీ కూడా అదే స్పీడ్ తో వెళ్తోంది.. ఎన్నికల్లో కొత్త నినాదం అందుకుంది. క్విట్ చంద్రబు.. సేవ్ ఆంధ్రా పేరుతో ఇకపై ప్రజల్లోకి వెళ్తామంటున్నారు మంత్రి రోజా.