ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్రమంత్రులు, సీఎం కేసీఆర్ తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.