హిమాచల్ ప్రదేశ్లో నాలుగు అంతస్థుల భవనం... కుప్పకూలింది. భారీ వర్షాలకు సొలాన్లో భవనం ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.