కృష్ణానది కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్లను నిర్మించాలని అధికారులను జగన్ ఆదేశించారు. వారు కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని స్పష్టంచేశారు.