ఇండియా ఉప్పు తిని ఇప్పుడు మన దేశంపైనే ఇష్టమొచ్చినట్లు ట్వీట్స్ చేస్తున్నారు పాకిస్తాన్ హీరోయిన్లు. బాలీవుడ్ సినిమాల్లో నటించి సొమ్ము చేసుకుని ఇప్పుడు మళ్లీ మన దేశం టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుందంటూ నోటికొచ్చినట్లు వాగుతున్నారు అక్కడి హీరోయిన్లు.