Puri Jagannath Temple: దేశంలో కరోనా వచ్చినప్పుడు పూరీ జగన్నాథ ఆలయంలోకి భక్తుల అనుమతి రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు అనుమతి ఇవ్వడంతో సందడిగా మారింది.