HOME » VIDEOS » Life-style

Nashik Oxygen Leak: ఆక్సీజన్ లీక్ ఘటనలో 22 మంది మృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఘటనపై మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ టోప్ స్పందించారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని.. ఆక్సీజన్ లీక్‌పై విచారణకు ఆదేశించామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

webtech_news18

ఘటనపై మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ టోప్ స్పందించారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని.. ఆక్సీజన్ లీక్‌పై విచారణకు ఆదేశించామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Top Stories