బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కోసం మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ సైతం దుబాయ్ వెళ్లారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సీఎం రమేష్ బీజేపీలో ఉన్నప్పటికీ చంద్రబాబు ఫ్యామిలీతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని కొందరు వ్యక్తులు పోస్టులు పెడుతున్నారు.