ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ఇటీవల బాంబు పేలుళ్లు జరిగిన చర్చిని సందర్శించిన ప్రధాని మోదీ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారు.