విజయవాడ ప్రకాశం బ్యారేజీ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమెను కాపాడేందుకు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది విఫలయత్నం చేశారు. వరద ఉదృతి అధికంగా ఉండడంతో ఆమెను వారు రక్షించలేకపోయారు. చనిపోయిన మహిళ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.