జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉత్తర కాశ్మీర్ సోపోర్ పట్టణంలోని మౌలానా ఆజాద్ రోడ్ మార్కెట్ సమీపం వద్ద ఉగ్రవాదులు గ్రెనేడ్ విసరడంతో.. ప్రజలు భయాందోళనలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీసారు. గాయపడినవారిని పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, 35మంది గాయపడ్డారు. కశ్మీర్ లో ఉగ్రదాడి జరగడం రెండు వారాల్లో ఇది మూడోసారి.