జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉత్తర కాశ్మీర్ సోపోర్ పట్టణంలోని మౌలానా ఆజాద్ రోడ్ మార్కెట్ సమీపం వద్ద ఉగ్రవాదులు గ్రెనేడ్ విసరడంతో.. ప్రజలు భయాందోళనలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీసారు. గాయపడినవారిని పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, 35మంది గాయపడ్డారు. కశ్మీర్ లో ఉగ్రదాడి జరగడం రెండు వారాల్లో ఇది మూడోసారి.
Video: జేఎన్యూ స్టూడెంట్స్పై పోలీసుల ల
Video: దిశను లారీలో తరలిస్తున్న నిందితుల
Video: లిఫ్ట్ ఇస్తామని తిరుపతిలో బాలికపై
Video : హాస్పిటల్లో బీభత్సం... ఫర్నిచర్ ధ
Video : ఉన్నావ్ రేప్ కేసు.. ఎన్ఎస్యూఐ సభ
Video: ఆ రోజు రాత్రి పెట్రోల్ బంక్లో దిశ
Video: బాలిక రేప్ కేసులో నిందితుడ్ని చిత
Video: దిశ నిందితుల ఎన్కౌంటర్పై స్పంది
Video: ఎన్కౌంటర్ 100 శాతం కరెక్ట్... అదితి గ
Video: ఎన్కౌంటర్ నిజమైన హీరోయిజం.. వివేక