హైదరాబాద్ కాచీగూడ రైల్వే స్టేషన్లోఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగివున్న పాసింజర్ ట్రైన్ వెనకనుంచి వస్తున్న మరో ఎంఎంటిఎస్ ట్రైన్.. ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇంజిన్ కేబిన్లో ఇరుక్కున్న ఎంఎంటీఎస్ డ్రైవర్ శేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి. తననుకాపాడాలంటూ అర్తనాదలు చేస్తున్నాడు. కేబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.