విజయవాడ రెవెన్యూ కాలనీలోని అగ్రిగోల్డ్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం మతిస్థిమితం లేని ఓ యువతి హల్చల్ చేసింది. కార్యాలయ ప్రాంగణంలోని ఓ చెట్టు పైకి ఎక్కిన యువతి.. మహేష్ బాబు అక్కడికి రావాలని డిమాండ్ చేసింది.మహేష్ బాబు రావాలని.. మోదీతో మాట్లాడాలని.. జగన్ కూడా తన మొర ఆలకించాలని వేడుకుంది.