Peddapalli:బావల్ని పండుగ రోజున గౌరవించుకునేందుకు కొత్త సంప్రదాయం వచ్చింది, పెద్దపల్లి జిల్లాకు చెందిన ముగ్గురు సోదరులు బావ,బామ్మర్దుల కట్నాలు పేరుతో కొత్త సంప్రదాయానికి తెరతీశారు. పండుగ రోజున విదేశాల నుంచి వచ్చిన తమ బావకు నూతన వస్త్రాలతో పాటు మద్యం బాటిళ్లు సంతోష పెట్టారు. ఈ ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వార్త వైరల్ అవుతోంది.