Nalogonda : ముగ్గురి కొడుకుల్లో ఒకరు లేకపోతే ఏంటని అనుకుందో ఏమో లేక తాను కన్నతల్లిని అనే విచక్షణ కోల్పోయిందో ఏమో గాని అంధుడైన తన కొడుకును ఓ తల్లి తానే కాలువలోకి నెట్టేసి ప్రాణాలు తీసింది.