మహారాష్ట్ర మన్మాడ్ లోని అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ముసుగు వేసుకున్న ముగ్గురు దొంగలు బంగారం దుకాణంలోకి చొరబడి భారీగా ఆభరణాలు దొంగలించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.