రాజ్ భవన్ లో (Rajabhavan) దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై (Thamili Sai) మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం, పెండింగ్ బిల్లులు, విధులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.