కరోనా వైరస్ వచ్చిన ముస్లింల చిలిపిచేష్టలు అన్నీ ఇన్నీ కావని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆస్పత్రిలో వైద్యులకు సహకరించడం లేదని, అందరి దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నారని చెప్పారు. అలాగే, షాపుల వద్ద కూడా చేస్తున్నారని నారాయణస్వామి ఆరోపించారు.