రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ- శ్లోకాల వివాహ వేడుక ముంబైలోని జియో టవర్స్లో గ్రాండ్గా జరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తరలివస్తున్నారు.