విశాఖపట్నం లోని ఎంవిపి కాలనీ లో వున్న రేషన్ డీపోలో రేషన్ టోకెన్ల కోసం భారీగా ప్రజలు హజరయ్యారు. వారికి వాలంటీర్లు టొకెన్లు ఇవ్వడానికి రావడంతో పబ్లిక్ ఒక్కసారిగా డిపోలోకి చొచ్చుకుపోయారు.. దీంతో ఒక్కసారిగా తోపులాట జరగడంతో అందులో ఓ ఇద్దరు మహిళలు టొకెన్లు, క్యూలైన్ లో ప్లేసుల కోసం వారి ఇరువరు గొడవ దిగారు వాలంటీర్లు వారిని కట్టడిచేసారు.