HOME » VIDEOS » Andhra-pradesh

బోగీలను వదిలి 5 కి.మీ వెళ్లిపోయిన విశాఖ ఎక్స్‌ప్రెస్

ఆంధ్రప్రదేశ్11:04 AM August 20, 2019

సోమవారం సాయంత్రం అతిపెద్ద ప్రమాదం తప్పింది. విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ బోగిలను వదిలి వెళ్లిపోయింది. తునికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోగీలను వదలిని ఇంజన్ సుమారు 5కి.మీ. వెళ్లిపోయింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు

webtech_news18

సోమవారం సాయంత్రం అతిపెద్ద ప్రమాదం తప్పింది. విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ బోగిలను వదిలి వెళ్లిపోయింది. తునికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోగీలను వదలిని ఇంజన్ సుమారు 5కి.మీ. వెళ్లిపోయింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు

Top Stories