HOME » VIDEOS » Andhra-pradesh

Video : కరోనా నుంచి విముక్తికి తిరుమలలో శ్రీ యోగ వైశిష్యం ధన్వంతరీ మహా మంత్ర పారాయణం

ఆంధ్రప్రదేశ్12:21 PM April 10, 2020

కరోనా మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి కలగాలని తిరుమలలోని నాద నీరాజనం వేదికపై శ్రీ యోగ వైశిష్యం ధన్వంతరీ మహా మంత్ర పారాయణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రుత్వికులతో పాటు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు స్తోత్ర పారాయణ జపం చేశారు.

webtech_news18

కరోనా మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి కలగాలని తిరుమలలోని నాద నీరాజనం వేదికపై శ్రీ యోగ వైశిష్యం ధన్వంతరీ మహా మంత్ర పారాయణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రుత్వికులతో పాటు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు స్తోత్ర పారాయణ జపం చేశారు.

Top Stories