రద్దు చేసిన బిల్లుల స్థానంలో మళ్లీ కొత్తగా మూడు రాజధానుల చట్టం చేస్తే దానికి కూడా కోర్టు చిక్కులు తప్పవని, కాబట్టి రాష్ట్రానికి రెండు రాజధానుల కాన్సెప్ట్ ను సీఎం జగన్ అంగీకరించాలని, అమరావతి, కర్నూలు వింటర్, సమ్మర్ క్యాపిటల్స్ గా ఉండాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు.