ప్రకాశం జిల్లా దర్శిలో యస్ వి ఆర్ స్కూల్ బస్సు బోల్తాపడింది. బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో గ్రామస్థులు హుటాహుటిన చిన్నారులను దర్శి ప్రభుత్వ హాస్పటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.