డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా 25 వేల చదరపు మీటర్ల పొడవైన జాతీయ జెండాను మోస్తూ విశాఖపట్నం సెంట్రల్ పార్క్ వద్ద ర్యాలీలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.