విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సుమారు నెల రోజుల పాటు జరిగిన సంబరాలు అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవంతో ముగిశాయి.