Krishna River; కృష్ణా నదిలో వేద పాఠశాల ఉపాధ్యాయుడు, మరో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన ఘటనకు కారణం ఇదే అంటున్నారు స్థానికులు.. వారి నిర్లక్ష్యం విద్యార్థులను బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ విద్యార్థుల కుటుంబాల బాధ్యతను తాము తీసుకుంటామని శారదా పీఠం ప్రకటించింది.