HOME » VIDEOS » Andhra-pradesh

కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ.. కొత్త జిల్లాలపైనే ప్రధాన చర్చ

ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులకు ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల నిర్మాణ కార్పొరేషన్ ఏర్పాటుకూ కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం

webtech_news18

ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులకు ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల నిర్మాణ కార్పొరేషన్ ఏర్పాటుకూ కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం

Top Stories