జూడిషియల్ క్యాపిటల్గా కర్నూలును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమోదం తెలపడంతో, న్యాయవాదులు సంబరాలుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టులో మిఠాయిలు పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మూడు రాజధానుల ఏర్పాటుకు కెబినెట్ అమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేసారు.