ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానీ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో మళ్ళీ విధులు నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.