HOME » VIDEOS » Andhra-pradesh

Video : తహసీల్దార్ ఆఫీసులో రైతు కుటుంబం ఆత్మహత్యయత్నం..

ఆంధ్రప్రదేశ్19:40 PM November 06, 2019

చిత్తూరు జిల్లా రామ కుప్పం తహసీల్దార్ ఆఫీసులో ఓ రైతు కుటుంబం కలకలం సృష్టించింది . తమ భూమి పట్టాను వేరొకరికి ఇచ్చినారని బాబు అనే రైతు ఆవేదన  వ్యక్తం చేసాడు . 6నెలలుగా తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ , రైతు కుటుంబం  సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించినారు.  తాళ్లతో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించినారు .  దీంతో  అక్కడ ఉన్నవారు వారిని అడ్డుకున్నారు.

webtech_news18

చిత్తూరు జిల్లా రామ కుప్పం తహసీల్దార్ ఆఫీసులో ఓ రైతు కుటుంబం కలకలం సృష్టించింది . తమ భూమి పట్టాను వేరొకరికి ఇచ్చినారని బాబు అనే రైతు ఆవేదన  వ్యక్తం చేసాడు . 6నెలలుగా తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ , రైతు కుటుంబం  సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించినారు.  తాళ్లతో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించినారు .  దీంతో  అక్కడ ఉన్నవారు వారిని అడ్డుకున్నారు.

Top Stories