HOME » VIDEOS » Andhra-pradesh

Video: రైతును ఢీకొన్న వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కాన్వాయ్...

ఆంధ్రప్రదేశ్20:34 PM February 23, 2020

వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కాన్వాయ్‌లోని ఓ వాహనం అమరావతిలో రైతును ఢీకొట్టింది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు ధర్నా చేస్తున్న సమయంలో ఓ వాహనం వేగంగా దూసుకొచ్చింది. కారు ముందు టైర్ రైతు కాలు మీదకు ఎక్కింది. దీంతో రైతు పడిపోయాడు.  వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. 

webtech_news18

వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కాన్వాయ్‌లోని ఓ వాహనం అమరావతిలో రైతును ఢీకొట్టింది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు ధర్నా చేస్తున్న సమయంలో ఓ వాహనం వేగంగా దూసుకొచ్చింది. కారు ముందు టైర్ రైతు కాలు మీదకు ఎక్కింది. దీంతో రైతు పడిపోయాడు.  వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. 

Top Stories