HOME » VIDEOS » Andhra-pradesh

ఆ రాష్ట్ర ప్రజలకు పండగే.. ఉచితంగా మూడు ఎల్పీజీ సిలిండర్లు..

గోవా (Goa) లోని బీజేపీ (BJP) ప్రభుత్వం పేదల కోసం ఉచిత పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు జూన్ చివరి నాటికి మూడు ఉచిత ఎల్‌పీజీ (LPG) సిలిండర్లను అందించాలని నిర్ణయించింది.

webtech_news18

గోవా (Goa) లోని బీజేపీ (BJP) ప్రభుత్వం పేదల కోసం ఉచిత పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు జూన్ చివరి నాటికి మూడు ఉచిత ఎల్‌పీజీ (LPG) సిలిండర్లను అందించాలని నిర్ణయించింది.

Top Stories