శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పాతపట్నం,మెళియాపుట్టి మండలాలోని పెద్దమల్లిపురం, కొయికొండ, చిన్నమల్లిపురం,రట్టిణి తదితర గ్రామాల పరిధిలోని ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాల్లోని వరి కుప్పులు, జీడి మామిడి,చెఱకు పంట పొలాలను సర్వ నాశనం చేస్తున్నాయి.