పట్టిసీమ ప్రాజెక్టుపై జగన్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. పట్టిసీమ దండగ అని గతంలో అన్న జగన్.. ఇప్పుడు... ఆ ప్రాజెక్టుపై మాట్లాడాలన్నారు.