HOME » VIDEOS » Andhra-pradesh

Video: మావోయిస్టులకు చెక్ పెట్టాం: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

ఆంధ్రప్రదేశ్22:03 PM December 29, 2019

రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిరసనల్లో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆందోళనల్లో ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

webtech_news18

రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిరసనల్లో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆందోళనల్లో ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Top Stories