HOME » VIDEOS » Andhra-pradesh

Video : కోటప్పకొండను తాకిన రాజధాని సెగ..

ఆంధ్రప్రదేశ్20:02 PM February 21, 2020

అమరావతి సాధన కోసం రాజధాని రైతులు పోరాటం కొనసాగుతూనే ఉంది. గుంటూరు జిల్లా కోటప్పకొండ దగ్గరకు ప్రభలతో రాజధాని రైతులు, మహిళలు బయలుదేరారు. దారిపొడవునా జై అమరావతి అంటూ నినాదాలు చేసారు. అమరావతి కోసం ఎంతదూరం ఐనా వెళతాం అని రాజధాని రైతులు తెలిపారు.

webtech_news18

అమరావతి సాధన కోసం రాజధాని రైతులు పోరాటం కొనసాగుతూనే ఉంది. గుంటూరు జిల్లా కోటప్పకొండ దగ్గరకు ప్రభలతో రాజధాని రైతులు, మహిళలు బయలుదేరారు. దారిపొడవునా జై అమరావతి అంటూ నినాదాలు చేసారు. అమరావతి కోసం ఎంతదూరం ఐనా వెళతాం అని రాజధాని రైతులు తెలిపారు.

Top Stories