చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు సమీపంలో మొగిలి ఘాట్ రోడ్డులో కంటైనర్ బోల్తా పడింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ భారీ కంటైనర్.. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లి, అనంతరం బోల్తా పడింది. కంటైనర్ కింద ఆటో, ఓమ్నీ వ్యాన్, బైక్ చిక్కుకున్నాయి. అనంతరం కంటైనర్ నుంచి భారీగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 12 మంది స్పాట్లోనే చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
Video : ఏపీ నుండి జెరూసలేం యాత్రకు 100మంది క
Video : నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలు
Video : ఉల్లి కోసం భారీ క్యూలైన్.. తొక్కిస
Video: కాకినాడలో 4 టన్నుల తాబేళ్లు సీజ్..
Video: ఉల్లి కోసం పాట్లు.. విజయనగరంలో తొక్
డబ్బు కోసం కొడుకునే కిడ్నాప్ చేసిన త
Video : విజయవాడలో భారీ క్రికెట్ బెట్టింగ
Video: మాజీ సీఎం ఇలాకాలో పవన్కు ఘన స్వాగ
Video : సామాన్యులకు కన్నీరు తెప్పిస్తున్
Video: మత మార్పిడులు బలవంతంగా జరగవన్న ఏప