హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

CM KCR :రాత్రిపూట యాదాద్రిని సందర్శించిన సీఎం కేసిఆర్..మూడు నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి

CM KCR :రాత్రిపూట యాదాద్రిని సందర్శించిన సీఎం కేసిఆర్..మూడు నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి

CM KCR : యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ నిర్మాణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో పనులను వేగంగా పూర్తి సమాంతరంగా కొనసాగించాలని సూచించారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి యాదాద్రిని సందర్శించారు.

Top Stories