హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Siddipet: తహసీల్దార్ కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్న మహిళా రైతు.. తీవ్ర ఉద్రిక్తత..

Siddipet: తహసీల్దార్ కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్న మహిళా రైతు.. తీవ్ర ఉద్రిక్తత..

ఓ మహిళా రైతు కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళనకు దిగింది. తన భూములను ఇతరుల పేరు మీదకు అక్రమంగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఆమె తహసీల్దార్ కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుంది.

Top Stories